KTR: రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి కలిసి కుంభకోణం: కేటీఆర్‌

KT Rama Rao: మూసీ నది సుందరీకరణ కుంభకోణంపై రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ పార్టీ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. వారిద్దరూ కలిసి కుంభకోణం చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Oct 2, 2024, 11:01 PM IST

Video ThumbnailPlay icon

Trending News