Imd Rains fall alert for Telangana: రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికల్ని జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తండా ఉండాలని పలు సూచలను చేసింది.
Schools Will Remain Close For 10 Days In November 2025: క్యాలెండర్లో మరో నెల ముగిసి కొత్త నెల వచ్చేసింది. ఈ సందర్భంగా నవంబర్ నెలలో ఉన్న విశేషాలు ఏమిటో తెలుసుకోవాలి. ముఖ్యంగా పాఠశాలలకు సెలవులు తెలుసుకుంటే అన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుంది. మరి ఈ నెలలో ఎన్ని సెలవులు వచ్చాయో తెలుసుకుందాం.
Govt Declares Tomorrow Schools Holiday In Telangana A Head Heavy Rains: ఏపీలో వచ్చిన మొంథ తుఫాన్ తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో అన్నీ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఎక్కడెక్కడ సెలవులు ఇచ్చారో తెలుసుకుందాం.
Cyclone montha: మొంథా ఎఫెక్ట్ తో.. కడపలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు.. జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం కుప్పకూలిపోయింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మంగారి నివాస గృహాన్ని కాపాడాల్సిన అధికారులు అలసత్వం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మంత్రి నారాలోకేష్ సైతం ఆరా తీశారు.
Khammam: మొంథా ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఖమ్మంలో భారీగా వానలు దంచికొడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించి, ఓ డీసీఎం వ్యాను కొట్టుకుపోగా, డ్రైవర్ గల్లంతయ్యాడు. స్థానికులు వద్దని వారిస్తున్నా వినకుండా ముందుకు వెళ్లడం వల్ల డ్రైవర్, డీసీఎంతో పాటు కొట్టుకునిపోయాడు. ఈ ఘటన ఖమ్మంలో విషాదకరంగా మారింది.
Deputy cm pawan kalyan on cyclone montha: మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ మొత్తం అతలాకుతలం అవుతుంది ఈ క్రమంలో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజలకు అండగా నిలవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
All School And Colleges Holidays Up To October 31st: భయానక వాతావరణంలో ఏపీ గజగజ వణుకుతోంది. ఇప్పటికే అన్నీ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా.. తాజాగా వాటిని ఏపీ ప్రభుత్వం ఈనెల 31వ తేదీ వరకు పొడిగించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Nara Lokesh on Cyclone Montha: మంత్రి నారాలోకేష్ సైక్లోన్ మొంథా ప్రభావంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మొంథా తుపాను అత్యంత వేగంగా తీరానికి సమీపిస్తోందని, ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం సహా పలు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యంత్రసామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని మంత్రి నారాలోకేష్ అధికారులకు సూచించారు. అవసరం అయితే.. ఆర్మీనిసైతం రంగంలోకిదింపుతామని అధికారులకు మంత్రి
CM Chandrababu Review At Mid Night On Montha Cyclone Heavy Rains: తుఫాను ప్రభావంతో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు అర్ధరాత్రి వరకు సమీక్షలు చేస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో నిరంతరం సమీక్ష చేస్తూ అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చారు.
School Holiday Extends Another Two Days In Nellore And Chittoor: విద్యార్థులకు భారీ అలర్ట్. మళ్లీ పాఠశాలల సెలవులు పొడిగించారు. ఇప్పటివరకు వచ్చిన సెలవులు కాకుండా మరిన్ని సెలవులు వచ్చాయి. మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా ఏపీ వ్యాప్తంగా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Review On Montha Cyclone: తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమయ్యారు. మోంథా తుఫానుపై సమీక్ష చేసి అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చారు.
Montha Cyclone Effect Three Days Heavy Rains: మోంథా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై తీవ్రంగా ఉంది. దీని ప్రభావం రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండీ రిపోర్ట్ ఇలా ఉన్నాయి.
Montha cyclone effect in ap: తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Telangana Toofan Effect: మొంథా తుపాను ఎఫెక్ట్ తో తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Ap Schools Holidays: ఏపీ వైపు మొంథా తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం వాయుగుండంగా బలపడింది. కాకినాడకు 920 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులు కూడా అత్యంత భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
YS Jagan High Alert To YSRCP Cadre On Montha Cyclone: తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పొంచి ఉండడంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. తుఫాన్ నేపథ్యంలో పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి.. ప్రజలకు అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు.
Heavy Rains Alert: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని.. కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని తెలిపింది.
Three Days Schools Holidays: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమవుతోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పలు జిల్లాల కలెక్టర్లకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ నెల 27, 28, 29 తేదీలలో.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు.
Telugu States Rain Alert Live: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్ప పీడన ప్రభావంతో ఏపీకి మంతా తుపాను దూసుకువస్తోంది. ఈ యేడాది అత్యంత బలమైన తుపానుగా మారబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో నాలుగు రోజులు పాటు ఏపీలో భీకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది.అటు తెలంగాణను వర్షాలు ముంచెత్తనున్నాయి.
Heavy Rains Lashed At Yadadri Lakshmi Narasimha Swamy Temple: యాదాద్రిలో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తడిసి ముద్దయ్యారు.. కొండపై భారీ వర్షం కురవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అయితే కొండపై వర్షం పడితే తలదాచుకునే కూడా ఎలాంటి సౌకర్యాలు లేకుండా పోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.