Raja Yogam: 50 యేళ్ల తర్వాత అరుదైన శని దేవుడి రాజయోగం.. ఈ రాశులకు అన్ని రాజభోగాలే..

Raja Yogam: శని, రాహుల కలయికల వలన దాదాపు అర శతాబ్ధం తర్వాత  ఈ రాశుల వారికి రాజయోగంతో పాటు అదృష్టం వరించబోతుంది. సంపదల వర్షం కురిపించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

1 /6

దసరా నవరాత్రుల్లో  శని దేవుడు రాహువుకు సంబంధించిన శతభిషా నక్షత్రంలో సంచరించనున్నాడు. రాహువు, శనీశ్వరుడు ఇప్పటికే ఒకే నక్షత్రంలో ఉండడం వల్ల శని, రాహువు కలయికల వలన అనేక ప్రయోజనాలు కలగనున్నాయి.

2 /6

శనీశ్వరుడు, రాహువు కలయిక వలన సుమారు 50 యేళ్ల తరువాత కొన్ని రాశుల వారికీ అద్భుత ప్రయోజనాలు అందించబోతున్నాడు.

3 /6

తుల రాశి.. ఈ టైమ్ లో అనుకున్న పనులు వెంటనే నెరవేరే అవకాశాలున్నాయి. కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది.అంతేకాదు వైవాహిక జీవితంలో అన్ని రకాల సమస్యల బయట పడతారు.

4 /6

మిథున రాశి.. శనిశ్వరుడు, రాహువు వలన గరిష్ఠ ప్రయోజనాలు అందుకుంటారు.  ఈ సమయంలో అదృష్టం కలిసొచ్చే అవకాశాలున్నాయి.  వ్యాపారస్తులకు ఊహించన ఆర్థిక ప్రయోజనాలు కలుగనున్నాయి. వృత్తి జీవితంలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందుకుంటారు.

5 /6

మకర రాశి.. మకర రాశి వారికీ ఈ సందర్భంగా అనుకోని ధనలాభం కలగనుంది. అలాగే ఈ సమయంలో ధైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలం.

6 /6

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటెర్నెట్, జ్యోతిష్యులు చెప్పిన విషయాలను ప్రస్తావించాము. మతపరమైన అభిప్రాయాల ఆధారంగా ఇచ్చాము. ZEE NEWS దీనిని ధృవీకరించడం లేదు.