YS Family: ఆవేదనతో జగన్‌కు లేఖ రాసిన తల్లీచెల్లి విజయమ్మ, షర్మిల

YS Sharmila Vijayamma Letter: ఆస్తుల చిచ్చు వైఎస్సార్‌ కుటుంబాన్ని రోడ్డుకు కీడుస్తోంది. జగన్‌ వేసిన పిటిషన్‌పై తల్లీచెల్లి వైఎస్‌ విజయమ్మ, షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన లేఖ రాశారు. అయితే ఆ లేఖను తెలుగుదేశం పార్టీ విడుదల చేయడం కలకలం రేపింది.

  • Zee Media Bureau
  • Oct 24, 2024, 12:25 AM IST

Video ThumbnailPlay icon

Trending News