Photos: విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన విమానయాన మంత్రి

  • Aug 08, 2020, 13:08 PM IST


నిన్న రాత్రి కేరళలోని కోయికోడ్ లో జరిగిన విమాన ప్రమాదంలో ఎయిర్ ఇండియా విమానం రెండు ముక్కలైంది. అనేక మరణాలు సంభవించాయి. ప్రమాద స్థలాన్ని నేడు విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి సందర్శించారు. 

1 /10

దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్ కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురి అయింది.  

2 /10

రన్ వే నుంచి స్లిప్ అయి చివరిలో ఉన్న లోయలోకి జారిపడిండి.  

3 /10

విమానం రెండు ముక్కలుగా విరిగిపోయింది. ఈ ప్రమాందంలో అనేక మంది మరణించారు.

4 /10

ఘటనా స్థలాన్ని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సందర్శించారు.

5 /10

సహాయ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

6 /10

7 /10

8 /10

9 /10

10 /10