Nellore: బ్లేడ్ తో మహిళ గొంతుకోసిన యువకులు.. నెల్లూరు జిల్లా రేబాలలో దారుణం

Nellore: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో దారుణం జరిగింది. కామాక్షి అనే మహిళను ఇద్దరు యువకులు బ్లేడుతో గొంతుకోసారు. తీవ్రంగా గాయపడిన మహిళను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. యువకులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
 

  • Zee Media Bureau
  • Jul 21, 2022, 03:33 PM IST

Video ThumbnailPlay icon

Trending News