Bandi Sanjay: నేటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. తొలిరోజు షెడ్యూల్ ఇదే!

Telangana BJP President Bandi Sanjay third Praja Sangrama Yatra starts from today. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మూడవ విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 

  • Zee Media Bureau
  • Aug 2, 2022, 07:17 PM IST

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మూడవ విడత 'ప్రజా సంగ్రామ యాత్ర' ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి ఆయన యాత్రను ప్రారంభించనున్నారు. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లిలో జరిగే ప్రారంభ సభకు కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరు కానున్నారు.

Video ThumbnailPlay icon

Trending News