Revanth Reddy: మునుగోడు గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురుతుంది: రేవంత్ రెడ్డి

TPCC Chief Revanth Reddy says Congress party flag will fly on Munugodu Soil. మునుగోడు గడ్డ మీద కాంగ్రేస్ పార్టీ జెండా ఎగురుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

  • Zee Media Bureau
  • Aug 6, 2022, 05:11 PM IST

నల్గొండ జిల్లాలోని మునుగోడు గడ్డ మీద కాంగ్రేస్ పార్టీ జెండా ఎగురుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు కాంగ్రేస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజనామా చేయడంతో అక్కడ పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు కాంగ్రేస్ ప్రయత్నాలు మొదలెట్టింది.

Video ThumbnailPlay icon

Trending News