Rahul Padayatra: కొనసాగుతున్న రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'


కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతోంది. రాహుల్ పాదయాత్రకు భారీగా జనం తరలివస్తున్నారు. యాత్ర సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Sep 10, 2022, 04:04 PM IST


కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం తమిళనాడులో కొనసాగుతోంది. రాహుల్ పాదయాత్రకు భారీగా జనం తరలివస్తున్నారు. యాత్ర సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News