'మూడు రాజధానుల ఏర్పాటు తథ్యం'..: మంత్రి అమర్ నాథ్

AP news: మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు.

  • Zee Media Bureau
  • Sep 10, 2022, 03:21 PM IST

AP Capital issue: మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారని  ఆయన అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News