IPL: పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్థాన్ ప్యాంట్లు తడిచిపోయాయి. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ తో పాకిస్థాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ భారత్ జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లపై పడింది.
India - Pak War:జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతోంది పాకిస్తాన్ ఆర్మీ. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 31 మంది ఆమాయక పౌరులను పొట్టన పెట్టుకుంది పాకిస్తాన్ ఆర్మీ. ముఖ్యంగా పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది.
Operation Sindoor Central Calls All Party Meeting: ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆపరేషన్ ముగిసేంత వరకూ వార్ రూంలోనే ఉన్నారు. అలా త్రివిధ దళాలకు బాసటగా నిలిచారు. పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా భారత బలగాలు ధ్వంసం చేశాయి. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు వివిధ పార్టీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించనుంది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఉగ్రవాది మసూద్ అజహర్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. మన దేశంలో ఎంతో కుటుంబ సభ్యులను ఒంటిరిని చేసిన మసూద్ అజహర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏకాకిగా మిగిలిపోయాడు.
Operation Sindoor Masood Azhar Family Dead : ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఉగ్రవాది మసూద్ అజహర్ (Masood Azhar)కు కోలుకోలేని దెబ్బ తగిలింది. మన దేశంలో ఎంతో కుటుంబ సభ్యులను ఒంటిరిని చేసిన మసూద్ అజహర్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏకాకిగా మిగిలిపోయాడు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ తో అన్ని రకాల సంబంధాలను తెగ తెంపులు చేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పై భారత్ దాడి ఉరుములేని పిడుగులా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో అక్కడి ఉగ్రవాడ శిబిరాలపై విరుచుకు పడింది. ఉగ్రదాడి తర్వాత భారత్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ పై భారత్ ప్రతీకారం ఎపుడు తీర్చుకుంటుందనే దానికి భారత ప్రభుత్వం ధీటైన సమాధానం చెప్పింది. అంతేకాదు పాక్ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ సర్కార్ ఎయిర్ స్ట్రైక్స్ తో ధీటైన సమాధానం చెప్పారు. భారత్ కొట్టిన దెబ్బకు పాక్ లోని పలు ఉగ్ర స్థావరాలు నామ రూపాల్లేకుండా పోయాయి. ఈ దాడుల్లో భారత్ మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయ్యద్ మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి.
Operation Sindoor: దేశ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసి చూపించారు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ. 56 అంగుళాల ఛాతీ పవర్ ఏంటో ఎయిర్ స్ట్రైక్ తో పాకిస్థాన్ కు రుచి చూపించారు. అంతేకాదు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్ కకావికలం చేసే పనికి ఉపక్రమించారు.
Waves Summit: ముంబై వేదికగా ఇంటర్నేషనల్ లెవల్లో భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలనే ఉద్దేశ్యంతో వేవ్స్ సమ్మిట్ (Waves వరల్డ్ ఆడియో విజువల ఎంటర్టైన్మెంట్) సమ్మిట్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారత దేశపు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన హేమా మాలిని, మిథున్ చక్రబర్తి, రజినీకాంత్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరు ఒకే ఫ్రేములో దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
PM Modi Tour Schedule: భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. మే 2వ తేదీన అమరావతిలో రోడ్ షో, బహిరంగ సభ ఉంటాయి. పలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth on Pahalgam Attack: పాపాల పాకిస్తాన్ను దెబ్బకొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. పాకిస్తాన్ను రెండు ముక్కలు చేయాలన్నారు.
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఏకమైన ప్రజలు.. కులమతాలకు అతీతంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా లడ్డాక్, జమ్ము కశ్మీర్ , కన్యాకుమారి వరకు అందరు ఒక్కటయ్యారు.
పహెల్గామ్ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ ను అన్న రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తుంటే మతిపోయిన హఫీజ్ నోటికి ఏది వచ్చినట్లు మాట్లాడతున్నాడు. పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపివేయడంతో నరేంద్ర మోడీ మాకు నీటని నిలిపివేస్తే నీ శ్వాస ఆపేస్తాం.. భారత్ లో రక్తం పారిస్తాం అంటూ హెచ్చరికలు చేశాడు.
India - Pak War: పహల్గామ్ లో సామాన్య జనాల పై ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్.. పాకిస్థాన్ పై కన్నెర్ర జేసింది. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ సరిహద్దులో యుద్ధ ట్యాంకులతో పాటు మిస్సైల్స్ టెస్ట్ చేయడంతో సైన్యాన్ని మోహరించింది. మరోవైపు నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కూడా సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్థాన్ కు ధీటుగా సింధు సాగరం (అరేబియా సముద్రం)లో మిస్సైల్ టెస్టులు నిర్వహించింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి
Narendra Modi: మొన్న మంగళవారం పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై తొలిసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పారు. అంతేకాదు తాము కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని ఉగ్రవాదులకు ఒకింత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Amaravati Works: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో కీలకమైన అప్డేట్ వెలువడింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Trump Vs Modi: అమెరికా అధ్యక్షుడు అమలుచేసిన పన్నులు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. పలు దేశాల స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అమెరికాలో సైతం ట్రంప్ విధానాలకు నిరసనగా ఆందోళనలు మిన్నంటాయి. అయినా తాను విధిస్తున్న టాక్స్లపై వెనక్కి తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
PM Modi Receives Warm Welcome in Bangkok: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన థాయిలాండ్, శ్రీలంక దేశాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో, మోదీ బ్యాంకాక్లో జరిగే BIMSTEC (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) సదస్సులో పాల్గొంటారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఆయన బ్యాంకాక్కు చేరుకోగా, అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో మోదీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ సహకారం, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారు. BIMSTEC సదస్సులో, సభ్య దేశాలు ప్రాంతీయ భద్రత, ఆర్థిక
PM Narendra Modi: ప్రముఖ న్యూస్ నెట్ వర్క్ నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే మీట్ కు భారత ప్రధాన మంత్రి ముఖ్య అతిథగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమ్మిట్ మైహోం అధినేత రామేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి .. తాజాగా చెన్నై వేదికగా స్టాలిన్ ఆధ్వర్యంలో జరగుతోన్న డీ లిమిటేషన్ మీటింగ్ కు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్కిప్ చేశారు. కేంద్రంలో ఉన్న పెద్దలతో సున్నం పెట్టుకోవడం ఇష్టం లేగనే... ఈయన ఈ మీటింగ్ కు దూరంగా ఉన్నారా.. మరి ప్రధానికి లేఖ రాయడంలో ఆంతర్యం ఏమిటినే విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.