T20 World Cup 2022: జింఖాన్‌ గ్రౌండ్‌ వద్ద తోపులాట.. పలువురికి గాయాలు..

T20 World Cup 2022: జింఖానా గ్రౌండ్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 25న ఆస్ట్రేలియా భారత్‌ మధ్య జరగాల్సిన టీట్వంటీ మ్యాచ్‌ టికెట్ల కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. టికెట్ల కోసం గోడలు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.

  • Zee Media Bureau
  • Sep 22, 2022, 05:20 PM IST

T20 World Cup 2022: జింఖానా గ్రౌండ్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 25న ఆస్ట్రేలియా భారత్‌ మధ్య జరగాల్సిన టీట్వంటీ మ్యాచ్‌ టికెట్ల కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. టికెట్ల కోసం గోడలు దూకి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఫ్యాన్స్‌ కు మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్త చివరకు లాఠీఛార్జ్‌ కు దారితీసింది. ఒక్కసారిగా తోపులాట జరగడంతో దాదాపుగా 20 మంది స్పృహ కోల్పోయారు.

Video ThumbnailPlay icon

Trending News