YS Sharmila padayatra: వైఎస్ షర్మిల పాదయాత్ర అప్‌డేట్స్

YS Sharmila padayatra Updates: వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. వికారాబాద్‌ నుంచి సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. 

  • Zee Media Bureau
  • Sep 24, 2022, 11:17 PM IST

YS Sharmila padayatra Updates: నల్లబ్యాడ్జీలు ధరించి తన యాత్రను కొనసాగిస్తున్నారు. దారి మధ్యలో రైతు కూలీలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News