Mla Jaggareddy: కాంగ్రెస్‌ నేతలను తీసుకుని బీజేపీ బలపడే ప్రయత్నం చేస్తోంది: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

Mla Jaggareddy: మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్ప జగ్గారెడ్డి. బీజేపీ ఈడీ, ఐటీలను వాడుతుందన్నారు. ఇద్దరు కొట్లాటతో ప్రజలకు ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. తమ దగ్గర ఏ శాఖ లేదు..తామేం చేస్తామంటూ ఆయన బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలకు చురకలు అంటించారు.

  • Zee Media Bureau
  • Nov 25, 2022, 05:03 PM IST

Mla Jaggareddy: మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్ప జగ్గారెడ్డి. బీజేపీ ఈడీ, ఐటీలను వాడుతుందన్నారు. ఇద్దరు కొట్లాటతో ప్రజలకు ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. తమ దగ్గర ఏ శాఖ లేదు..తామేం చేస్తామంటూ ఆయన బీజేపీ, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలకు చురకలు అంటించారు. కాంగ్రెస్‌ నేతలను తీసుకుని బీజేపీ బలపడే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంత్రి మల్లారెడ్డికి ఆస్తులు ఇప్పుడు కొత్తగా వచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. 8 ఏళ్లలో లేని దాడులు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ పైకి ఏసీబీని పంపే వ్యూహం కేసీఆర్ చేస్తున్నారని తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News