Nirmala Sitharaman: చెన్నైలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నైలో పర్యటించారు. ఈ సందర్భంగా కస్టమ్స్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. 

  • Zee Media Bureau
  • Dec 19, 2022, 03:07 PM IST

Nirmala Sitharaman: చెన్నైలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఈ సందర్భంగా కస్టమ్స్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ మారిపోయిందన్నారు. త్వరలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామన్నారు.

Video ThumbnailPlay icon

Trending News