Mla Durgam Chinnaiah: బరి తెగించిన బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Mla Durgam Chinnaiah: మంచిర్యాల జిల్లా  మందమర్రి టొల్ ప్లాజా సిబ్బందిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య దాడి ఘటన కలకలం రేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

  • Zee Media Bureau
  • Jan 4, 2023, 05:45 PM IST


Mla Durgam Chinnaiah: మంచిర్యాల జిల్లా  మందమర్రి టొల్ ప్లాజా సిబ్బందిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య దాడి ఘటన కలకలం రేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే తీరుపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ఈ ఘటనపై వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. టోల్ ప్లాజా సిబ్బంది స్థానికులకు ఇబ్బందులు పెడుతున్నారని.. దానిపై ప్రశ్నిస్తే తనపైనా దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. తాను ఎవరిపైనా దాడి చేయలేదన్నారు దుర్గం చిన్నయ్య.

Video ThumbnailPlay icon

Trending News