'టీటీడీ వసతి గదుల అద్దె పెంపు నిర్ణయాన్ని నిలిపివేయాలి': విష్ణువర్థన్‌ రెడ్డి

Vishnuvardhan Reddy; హిందూ ఆలయాలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని కమలనాధులు ఆరోపిస్తున్నారు. 

  • Zee Media Bureau
  • Jan 12, 2023, 03:46 PM IST

Vishnuvardhan Reddy; ఏపీలోని అన్ని కలెక్టర్ల కార్యాలయాల ముందు బీజేపీ నిరసనకు దిగుతుంది. హిందూ ఆలయాలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని కమలనాధులు ఆరోపించారు. టీటీడీ వసతి గదుల అద్దె పెంపు విషయంలో కూడా వారు ఆందోళన చేయబోతున్నట్లుగా వారు చెబుతున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News