New Rules 2021: కొత్త చట్టాలతో 2021 నుంచి మీ జీతంపై ప్రభావం

  • Dec 09, 2020, 21:38 PM IST

New Wage Act Effect  | దేశంలో ఏప్రిల్ 2021 నుంచి కొత్త వేతన చట్టం అమలులోకి రానుంది. దీని రాకతో సాలరీ స్ట్రక్చర్ అంటే జీతం ఇచ్చే విధానం పూర్తిగా మారిపోనుంది. మీ జీతంపై ఎలాంటి కోత పడే అవకాశం ఉందో చెక్ చేద్దాం..

1 /4

నివేదికల ప్రకారం ఈ కొత్త చట్టం వల్ల మీ జీతం కొద్ది మేరకు తగ్గే అవకాశం ఉందట. మీ జీతం.. మీకు వచ్చే జీతం కాస్త వేరుగా ఉండనుంది. గ్రాట్యూటి, పీఎఫ్‌లపై ప్రభావం కనిపించనుందట.

2 /4

గత సంవత్సరం ప్రభుత్వం కొత్త వేతన చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఇది వచ్చే ఏడాది 2021 నుంచి అమలులోకి రానుంది. అన్ని రంగాల ప్రజలపై దీని ప్రభావం పడనుంది.  

3 /4

ఎకనామిక్ టైమ్స్ ప్రకారం గ్రాట్యూటీ, పీఎఫ్ లాంటివి మొత్తం జీతంలో 50 శాతాన్ని మించరాదు. అంటే 2021 నుంచి బేసిక్ ఆధారంగా వీటిని కౌంట్ చేసే అవకాశం ఉంది.

4 /4

దీని ప్రకారం మీకు చేతికి అందే జీతం బాగా తగ్గనుంది.పెద్ద పెద్ద జీతాలు తీసుకునే వారిపై కూడా దీని ప్రభావం కనిపించనుందట.దీంతో కంపెనీలపై కూడా ప్రభావం కనిపించనుంది.