యావత్ ప్రపంచం భారత్ వైపే చూస్తోంది: ప్రధాని మోదీ

యావత్ ప్రపంచం భారత్ వైపే చూస్తోంది: ప్రధాని మోదీ

భారత ఆర్థిక పురోగతిలో వ్యవసాయం అత్యంత ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ద్వారా ఆయన తన భావాలను ప్రజలతో పంచుకున్నారు. రేడియో కార్యాక్రమం 'మన్ కీ బాత్' లో మాట్లాడిన ఆయన ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తున్నదని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మాట్లాడటం ఇది 42వ సారి.

/telugu/india/pm-modis-42nd-mann-ki-baat-highlights-5920 Mar 25, 2018, 01:05 PM IST

Trending News