గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి క్లీన్ చిట్

గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి క్లీన్ చిట్

గుజరాత్ గోద్రా రైలు దహనం అనంతరం జరిగిన అల్లర్ల కేసు(Godhra riots case) నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి విముక్తి లభించింది. దీనిపై దర్యాప్తు చేసిన జస్టిస్ నానావతి -  మెహతా  కమిషన్(Nanavati commission) ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నివేదికను బుధవారం గుజరాత్ అసెంబ్లీకి సమర్పించింది.

/telugu/india/narendra-modi-gets-clean-chit-in-2002-gujarat-riots-case-17422 Dec 11, 2019, 03:09 PM IST

Trending News