గుజరాత్ గోద్రా రైలు దహనం అనంతరం జరిగిన అల్లర్ల కేసు(Godhra riots case) నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి విముక్తి లభించింది. దీనిపై దర్యాప్తు చేసిన జస్టిస్ నానావతి - మెహతా కమిషన్(Nanavati commission) ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ నివేదికను బుధవారం గుజరాత్ అసెంబ్లీకి సమర్పించింది.
/telugu/india/narendra-modi-gets-clean-chit-in-2002-gujarat-riots-case-17422 Dec 11, 2019, 03:09 PM IST