Dharani portal updates: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ వాయిదా ?

Dharani portal updates: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ వాయిదా ?

హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుంచి ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ భావించినప్పటికీ.. పలు సాంకేతిక కారణాల రీత్యా అది సాధ్యపడకపోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన విధంగానే నవంబర్ 23 నుంచి ధరణి పోర్టల్‌పై వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్ ప్రారంభించడానికి అధికార యంత్రాంగం కూడా డిజిటలైజేషన్ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటోంది.

/telugu/telangana/non-agricultural-lands-registration-through-dharani-portal-may-not-possible-from-nov-23-33377 Nov 21, 2020, 10:14 PM IST

Trending News