కరోనాపై కట్టడికి పకడ్బందీ ఏర్పాట్లలో తెలంగాణ ప్రభుత్వం...

కరోనాపై కట్టడికి పకడ్బందీ ఏర్పాట్లలో తెలంగాణ ప్రభుత్వం...

తెలంగాణలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన వారికి మాత్రమే పాజిటివ్ అని తేలిందని అన్నారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకూ 11 వేల మందిని quarantine కేంద్రాలకు తరలించామని విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వానికి సహకరించి, రిపోర్టు చేయాలని 

/telugu/telangana/cm-kcr-to-hold-press-meet-over-coronavirus-precautions-19835 Mar 21, 2020, 10:40 PM IST