రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను విస్మరిస్తోందని.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు రూ.3వేల పింఛన్ అందజేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రకటించారు.
/telugu/telangana/3-thousand-pension-to-lease-farmer-telangana-state-bjp-president-k-laxman-8718 Jun 28, 2018, 09:00 AM IST