Madras High Court on mobile usage in offices: తిరుచిరాపల్లిలోని హెల్త్ రీజనల్ వర్క్షాప్ విభాగంలో సూపరిండెంట్గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల ఆఫీసులో సహచర ఉద్యోగుల వీడియోలు తీశాడు. వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్పై నేడు విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసుల్లో తరచూ మొబైల్ వినియోగిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది.
/telugu/india/no-mobile-phones-usage-during-office-hours-for-personal-use-madras-high-court-to-govt-employees-57863 Mar 15, 2022, 07:53 PM IST