Hyderabad Bullet Train: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో గళం విప్పారు. తెలుగు రాష్ట్రాలలో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలను కలిపే విధంగా బుల్లెట్ రైలు లేదా హైస్పీడ్ ట్రైన్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా
/telugu/telangana/tpcc-chief-uttam-kumar-reddy-resigned-to-his-huzurnagar-mla-post-after-winning-nalgonda-lok-sabha-seat-15715 Jun 5, 2019, 07:58 PM IST