ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభలో మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సంతపాన్ని తెలియజేశారు. సంతాప తీర్మానంపై మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా ఎమోషనల్ అయ్యారు.

  • Zee Media Bureau
  • Mar 8, 2022, 06:40 PM IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభలో మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సంతపాన్ని తెలియజేశారు. సంతాప తీర్మానంపై మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా ఎమోషనల్ అయ్యారు.

Video ThumbnailPlay icon

Trending News