PM Modi Inaugurates Metro Rail Project

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ముంబైలో పర్యటించారు. పుణే మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను మోదీ ప్రారంభించారు. పుణే మెట్రో మొత్తం 32.2 కిలోమీట‌ర్ల ప‌రిధిలో నిర్మితమ‌వుతుండ‌గా 12 కిలోమీట‌ర్ల మార్గాన్ని మోదీ ప్రారంభించారు. 11 వేల440 కోట్లకు పైగా నిధుల‌తో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది

  • Zee Media Bureau
  • Mar 6, 2022, 05:40 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ముంబైలో పర్యటించారు. పుణే మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను మోదీ ప్రారంభించారు. పుణే మెట్రో మొత్తం 32.2 కిలోమీట‌ర్ల ప‌రిధిలో నిర్మితమ‌వుతుండ‌గా 12 కిలోమీట‌ర్ల మార్గాన్ని మోదీ ప్రారంభించారు. 11 వేల440 కోట్లకు పైగా నిధుల‌తో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది

Video ThumbnailPlay icon

Trending News