Group-1 Exam: గ్రూప్-1 పరీక్షకు 61 శాతం మంది హాజరు

తెలంగాణ గ్రూప్-1 పరీక్షకు లక్షన్నర మంది అభ్యర్థులు డుమ్మా కొట్టారు. 61 శాతం మంది హాజరయ్యారు. టీఎఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారం తరువాత గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించారు.

  • Zee Media Bureau
  • Jun 13, 2023, 09:53 AM IST

Video ThumbnailPlay icon

Trending News