AP Assembly Session 2022: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్‌ సర్కార్‌

AP Assembly Session 2022: ఏపీ జరిగే వానా కాల అసెంబ్లీ సమవేశాలకు (AP Assembly Session) ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశాలను జగన్‌ సర్కార్‌ జూలై 19 నుంచి  నిర్వహించనుంది. సమావేశాల్లో వైసీపీ మూడేళ్ల ప్రగతి పైన శాసన సభా వేదికగా జగన్‌ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.

  • Zee Media Bureau
  • Jul 7, 2022, 01:19 PM IST


AP Assembly Session 2022: ఏపీ జరిగే వానా కాల అసెంబ్లీ సమవేశాలకు (AP Assembly Session) ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ సమావేశాలను జగన్‌ సర్కార్‌ జూలై 19 నుంచి  నిర్వహించనుంది. సమావేశాల్లో వైసీపీ మూడేళ్ల ప్రగతి పైన శాసన సభా వేదికగా జగన్‌ ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఐదురోజుల పాటు (జూలై 19 నుంచి 23) వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ మార్పు వంటి అంశాలపై చర్చించి.. ఖారారుపై నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి అంశాలపై చర్చించుకోనున్నారు.

 

Video ThumbnailPlay icon

Trending News