YSR KAPU NESTHAM: వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సాయం

YSR KAPU NESTHAM: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో పర్యటించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కాపు నేస్తం పథకం మూడో విడత నిధులను లబ్దిదారులకు అందించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో మాట్లాడిన సీఎం జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

  • Zee Media Bureau
  • Jul 29, 2022, 04:53 PM IST

Video ThumbnailPlay icon

Trending News