TG VENKATESH: సీమ ఎమ్మెల్యేలపై టీజీ వెంకటేష్ ఫైర్

TG VENKATESH: ఆంధ్రప్రదేశ్ లో రాజధాని వివాదం ముదురుతోంది. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రకు సమీపిస్తుండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. తాజాగా ఈ వివాదంపై స్పందించిన టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలకు ఉన్న పౌరుషం సీమ నేతలకు లేదన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే తరహాలోనే సీమ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

  • Zee Media Bureau
  • Oct 10, 2022, 03:56 PM IST

Video ThumbnailPlay icon

Trending News