Podu Farmers: ఖమ్మం జిల్లాలో పోడు రైతులకు, అటవీ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం.. ఉద్రిక్తత..

Podu Farmers: ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం ఎల్లన్న నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూములు సాగుచేస్తున్న రైతులను అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు అటవీ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

  • Zee Media Bureau
  • Jul 9, 2022, 01:58 PM IST

ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం ఎల్లన్న నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోడు భూములు సాగుచేస్తున్న రైతులను అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో రైతులకు అటవీ అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తన చొక్కా తానే చించేసుకున్నాడు.ఆపై రైతులే తనపై దాడి చేసి చొక్కా చించేసినట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 

Video ThumbnailPlay icon

Trending News