CM Jagan: అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన

అమరావతిలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్‌డీఏలో 50 వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం కృష్ణాయపాలెం లేఅవుట్‌లో పైలాన్‌ను  ఆవిష్కరించారు. 

  • Zee Media Bureau
  • Jul 25, 2023, 10:06 AM IST

Video ThumbnailPlay icon

Trending News