Union Cabinet Green Signal To Multi Tracking Railway Line: కేంద్ర మంత్రిమండలి తెలంగాణకు భారీ శుభవార్త వినిపించింది. తెలంగాణ రాష్ట్రంలో రూ.2,418 కోట్ల అంచనా వ్యయంతో 110 కిలోమీటర్ల పొడవున మల్టీ ట్రాకింగ్ రైల్వేలైన్ నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు.
Telangana BJP: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో బోలెడు నేతలున్నా.. వాళ్ల మధ్య సఖ్యత ఉండటం లేదు. ఇది ప్రజల్లో కూడా వెళ్లింది. అది ఎన్నికల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో పార్టీలో అగ్ర నేతల మధ్య ఉన్న మనస్పర్థలు తొలిగించడానికి కేంద్ర పెద్దలు నడుం బిగించారు.
Secunderabad Railway Station Photos: సికింద్రాబాద్ స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచ స్థాయి అత్యాధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 65 శాతం పనులు పూర్తి చేసుకున్న ఈ స్టేషన్ త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుందని వెల్లడించారు.
Kishan Reddy Announced Centre Decides To Procure Additional Rice From Telangana For Rabi Season: కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరో తీపి కబురు వినిపించింది. అదనంగా బియ్యం సేకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. బియ్యం సేకరణను భారీగా పెంచినట్లు వెల్లడించారు.
Tadicherla Coal Block: తెలంగాణ నల్లబంగారం సింగరేణి కాలరీస్ అభివృద్ధికి కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి పెద్దపీటవేశారు. సింగరేణి సంస్థకు వెన్నుదన్నుగా తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ను కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేలం నిర్వహించడానికి బదులుగా ఈ బొగ్గు బ్లాక్ను నేరుగా సింగరేణి కాలరీస్ కు కేటాయించడం వల్ల, వేలం ప్రీమియం చెల్లింపుల రూపంలో సంస్థకు సుమారు 2,550 కోట్లు ఆదా అవుతాయని సింగరేణి అధికారులు అంచనా వేశారు. సింగరేణీ కాలరీస్ కోసం తాడిచెర్ల బొగ్గుబ్లాకును కేటాయించడంలో కీలక పాత్ర పోషించారు.
HYDRAA Vandalise: హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏఐఎంఐఎం పార్టీపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, మజ్లిస్ పార్టీని ఏకిపడేశారు. అందరికీ ఒకే న్యాయం ఉండాలని.. ఓవైసీకి ఒక న్యాయం ప్రజలకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు.
తిరుమల క్షేత్రాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గురువారం వీఐపీ బ్రేక్ దర్శనంలో ఆయన ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆయనకు ప్రత్యేక దర్శనం కల్పించిన టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు.
Tirumala Devotees:తిరుమల ఆలయానికి సినీ, రాజకీయ ప్రముఖులు పోటెత్తారు. సాధారణ భక్తుల రద్దీతోపాటు ప్రముఖులు స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. తిరుమల స్వామివారిని కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, నారా లోకేశ్, పవన్ కల్యాణ్, రాజేంద్రప్రసాద్, సాయికుమార్ తదితరులు తరలివచ్చారు.
Hyderabad Metro Phase 2 Expansion: హైదరాబాద్ మెట్రోపై చర్చలు సక్సెస్ అయ్యాయి. ఫేజ్-II విస్తరణకు కన్సల్టెంట్గా SBICAP ను ఎంపిక చేశారు. కన్సల్టెంట్ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉండనుంది. సమన్వయ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వ అధికారి, రాష్ట్ర ఎంఏయూడీ స్పెషల్ సెక్రటరీ వ్యవహరించనున్నారు.
Middela Jithender:కాంగ్రెస్ నేత మిద్దెల జితేందర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. "ఆయన చేయడు.. మమ్మల్ని చేయనీయడు" అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, రాజకీయ ఆరోపణలపై ఆయన చేసిన వ్యాఖ్యల పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.
Kishan Reddy VS CM Revanth reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పాఠాలు అవసరంలేదన్నారు. తనపై బురద జల్లే కార్యక్రమంను సీఎం రేవంత్ రెడ్డి మానుకొవాలన్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 అమలుకు కేంద్రం రూ.1,200 కోట్లు అందించిందని వెల్లడించారు. ఐఆర్ఎఫ్సీ ద్వారా రుణం పొందేందుకు కూడా కేంద్రం తమవంతుగా సహాకారం అందిస్తుందని వెల్లడించారు. ఐఆర్ఎఫ్సీ రూ.13 వేల కోట్ల రుణ ప్రతిపాదన విషయంలో కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయన్నారు. జహీరాబాద్లో ఇండస్ట్రియల్ ప్రాజెక్టు, ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు,హైదరాబాద్ మెట్రో అన్ని రకాలుగా కేంద్రం అండగా నిలుస్తుందని వెల్లడించారు. తనపై తప్పుడు ఆరోపణలు మానుకొవాలని సీఎం రేవంత్ రెడ్డికి చురకలు పెట్టారు.
Union Minister Kishan Reddy Strong Counter To Revanth Reddy: కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి మధ్య సాగుతున్న విమర్శల పర్వం మరోసారి కొనసాగింది. ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఏమేమి చేశానోనని మొత్తం చిట్టా విప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad Metro Phase 2:హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెట్రో విస్తరణకు అవసరమైన రుణాల బదిలీ ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించిన ఆయన, కేంద్రం భాగస్వామ్యం ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుని ప్రాజెక్టును అమలు చేస్తుందని స్పష్టం చేశారు. మెట్రో ఆలస్యానికి గత ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించిన రేవంత్, ఫేజ్-2పై కేంద్రం తన వైఖరిని వెంటనే వెల్లడించాలని డిమాండ్ చేశారు.
Kishan reddy fires on cm revanth reddy: తెలంగాణలో మంత్రులు హైదరాబాద్ లో భూములు దోచుకొవడమే పనిగా పెట్టుకున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ తనపై చేస్తున్న ఆరోపణల్ని నిరూపించాలని సవాల్ విసిరారు.
Kishan Reddy Strong Counter: No Need Revanth Reddy Certificate For My Ideological Commitment: తనపై తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై చేసిన విమర్శలను ఖండిస్తూనే రేవంత్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తనకు అతడి సర్టిఫికెట్ ఏమీ అవసరం లేదని ప్రకటించారు.
Kishan reddy on bandi bhagirath pocso case: కేంద్ర మంత్రి బండి భగీరథ్ అరెస్ట్ పై చాలా తెలికగా రియాక్ట్ కావడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగిందని కొంచెమైన బాధ ఆయనకు లేదని నెట్టింట దుమారం మొదలైంది.
Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల కోసం సరికొత్త జీవిత బీమా పథకాన్ని తీసుకువచ్చింది. ఎవరు అర్హులు..? బెనిఫిట్స్ ఏంటి..? ఇక్కడ చూద్దాం..
Revanth reddy: కేటీఆర్, కేసీఆర్ లు అరెస్టు కాకుండా కేంద్ర మంత్రి అడ్డుపడతున్నాడని సీఎం రేవంత్ సంచల వ్యాఖ్యలు చేశారు. బీజీపీ, బీఆర్ఎస్ లది లోపయకారి బంధమన్నారు. పైకి తిట్టుకుంటున్న లోపల ఒకటేనన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించుకొవాలన్నారు.
Pawan kalyan cancels tg municipal election campaign: తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆరోపణల్ని ఎక్కుపెట్టారు. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యల్ని మరోసారి తెరమీదకు తీసుకొని వచ్చారు. దీంతో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయంగా రచ్చరాజుకుంది.
Pawan kalyan in Telangana municipal elections campaign: తెలంగాణలో ఎక్కడ చూసిన మున్సిపల్ ఎన్నికల సందడి కన్పిస్తుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాన్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని జనసేన పార్టీ ప్రకటించింది. దీంతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
Big Step In Mamnoor Airport Telangana Govt 300 Acres Land Transfer: తెలంగాణలో మరో ఎయిర్పోర్టు ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుకు భూమి అప్పగించడం కార్యక్రమం పూర్తయ్యింది. ఈ ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర మంత్రులు పూర్తి చేశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు అని ప్రకటించారు.
Historical Arrangements Done In Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భారీ ఏర్పాట్లు చేశామని కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. రెండు ప్రభుత్వాల సహకారంతో జాతర ఘనంగా జరుగుతోందని జువల్ ఓరం, కిషన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.