CM KCR: గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్

CM KCR: స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు.

  • Zee Media Bureau
  • Aug 15, 2022, 08:23 PM IST

Independence Day 2022- CM KCR: గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా..తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా వెలుగొందుతున్నారు. మహనీయుల త్యాగాల వల్లే స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామన్నారు కేసీఆర్.

Video ThumbnailPlay icon

Trending News