Hyderabad Rains: మెడలో ట్యూబ్‌లు ధరించి కాంగ్రెస్ నేతలు నిరసన

హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాలనీల్లో వర్షపు నీరు చేరిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. హిమాయత్ నగర్‌లో మెడలో ట్యూబ్‌లు ధరించి నిరసన తెలిపారు. మంత్రి కేటీఆర్ ఫొటోలను వరద నీటిలో వదిలారు.

  • Zee Media Bureau
  • Jul 28, 2023, 12:22 PM IST

Video ThumbnailPlay icon

Trending News