Telangana: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో లంచ్ మోషన్ పిటిషన్

Telangana: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ ను రిజెక్ట్  చేయడంపై సైబరాబాద్ పోలీసులు  హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 04:00 PM IST

Moinabad Farm House Case: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టులో సైబరాబాద్ పోలీసులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే ప్రలోభాల కేసులో మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేశారు. అరెస్ట్ ను రిజక్ట్ చేయడంపై పిటిషన్ వేశారు. ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ పై జస్టిస్ సుమలత బెంచ్ విచారించనుంది. 

Video ThumbnailPlay icon

Trending News