ED Investigation in Delhi Liquor Scam : హైదరాబాద్‌లో ఢిల్లీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఈడీ

ED Investigation in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో ముమ్మరంగా తనిఖీలు చేసింది. బంజారాహిల్స్‌లోని రియల్టర్‌, వ్యాపారవేత్త వెన్నమనేని శ్రీనివాసరావు నివాసంతోపాటు ఉప్పల్‌లోని సాలిగ్రామ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మాదాపూర్‌లోని వరుణ్‌ సన్‌ సంస్థ, బంజారాహిల్స్‌లోని జానా ట్రావెల్స్‌ ఏజెన్సీల్లో ఈడీ ప్రత్యేక బృందాలు సోమవారం సోదాలు నిర్వహించాయి. 

  • Zee Media Bureau
  • Sep 21, 2022, 01:08 AM IST

ED Investigation in Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు నివాసం, కార్యాలయంలో గత శుక్రవారం ఈడీ తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. అక్కడ లభించిన ఆధారాలు, విచారణలో వెల్లడైన సమాచారం మేరకు  హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఈడీ ప్రత్యేక బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. 

Video ThumbnailPlay icon

Trending News