AP Govt.: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు విద్యుత్‌ వాహనాలు

Andhra Pradesh Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించనుంది. దీని కోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. 

  • Zee Media Bureau
  • Nov 20, 2022, 11:00 AM IST

Andhra Pradesh Govt: ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందించనుంది జగన్ సర్కారు. అందుకోసం 17 వాహన తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్కాబ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫైనాన్సీ కంపెనీ ఆర్థిక సాయం అందించనున్నాయి. ఏడాదిలో లక్ష వాహనాల అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.  

Video ThumbnailPlay icon

Trending News