Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ పొంగులేటి..? మూహుర్తం ఫిక్స్

ఇటీవల బీఆర్ఎస్‌కు గుడ్‌ బై చెప్పిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవిష్యత్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయన ఏ పార్టీలో చేరతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరికకు మూహుర్తం ఫిక్స్ అయిందంటూ ప్రచారం జరుగుతోంది.

  • Zee Media Bureau
  • May 22, 2023, 09:14 AM IST

Video ThumbnailPlay icon

Trending News