Pawan Kalyan: హరి రామజోగయ్యను ఫోన్‌లో పరామర్శించిన పవన్ కళ్యాణ్

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దీక్ష చేస్తున్న హరి రామజోగయ్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఫోన్ లో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. హరిరామ జోగయ్య దీక్షపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. 

  • Zee Media Bureau
  • Jan 2, 2023, 11:54 PM IST

Kothari Adi Seshu who went to visit Jogaiah

Video ThumbnailPlay icon

Trending News