ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి.. ఏజెంట్ మోసానికి బలైన కామారెడ్డి జిల్లా వ్యక్తి!

Kamareddy district Man became a victim of abroad agent fraud. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి.. ఏజెంట్ మోసానికి బలైపోయాడో వ్యక్తి. గ్యాంగ్‌స్టర్ల చేతికి చిక్కి నరకయాతన అనుభవించాడు.

  • Zee Media Bureau
  • Dec 20, 2022, 05:03 PM IST

The agent is a person from Kamareddy district who is a victim of fraud. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి.. ఏజెంట్ మోసానికి బలైపోయాడో వ్యక్తి. గ్యాంగ్‌స్టర్ల చేతికి చిక్కి నరకయాతన అనుభవించాడు. అతి కష్టం మీద తెలుగు వారి సహకారంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. తనకు జరిగిన అన్యాయాన్ని తలుచుకుని అతడు కుములిపోతున్నాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన పల్లి కొండ స్వామి కన్నీటి గాధపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం.

Video ThumbnailPlay icon

Trending News