Tirumala Boy Kidnap news: తిరుమల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

Tirumala Boy Kidnap News Latest Updates: తిరుమలలో కిడ్నాప్ అయిన ఐదేళ్ల బాలుడి ఆచూకీ లభ్యమైంది. దీంతో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. 

  • Zee Media Bureau
  • May 6, 2022, 06:13 PM IST

Tirumala Boy Kidnap News Latest Updates: తిరుమలలో కిడ్నాప్ అయిన ఐదేళ్ల బాలుడి ఆచూకీ లభ్యమైంది. తిరుమలలో ఈనెల 3న ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన పవిత్ర అనే యువతి.. ఆ బాలుడిని తీసుకుని మైసూరులోని తన ఇంటికి వెళ్లినట్టు పోలీసుల విచారణలో తేలింది. మతిస్థిమితం సరిగ్గా లేకపోవడం వల్లే తమ కూతురు ఆ బాలుడిని ఇంటికి తీసుకొచ్చిందని కిడ్నాపర్ పవిత్ర తల్లిదండ్రులు తిరుమల పోలీసులకు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇదిగో ఈ వీడియో చూడండి.

Video ThumbnailPlay icon

Trending News