KTR: హైడ్రా బాధితులకు కేటీఆర్‌ భరోసా.. పార్టీ కార్యాలయానికి రావాలని పిలుపు

KT Rama Rao Fire HYDRAA Buldozers: అకస్మాత్తు కూల్చివేతలతో హైడ్రాతో రోడ్డున పడ్డ బాధితులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ గొప్ప భరోసా ఇచ్చారు. బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతానని ప్రకటించారు. హైడ్రా బాధితులు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

  • Zee Media Bureau
  • Sep 25, 2024, 11:35 PM IST

Video ThumbnailPlay icon

Trending News