Mla Pilot Rohit Reddy: రేపు విచారణకు రోహిత్ పిటిషన్..


Mla Pilot Rohit Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ విచారణకు రావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి గతంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ విచారణ ను నిలిపివేయాలంటూ.. హైకోర్టు లో‌ రిట్ పిటిషన్ దాఖలు చేశారు రోహిత్ రెడ్డి. 

  • Zee Media Bureau
  • Dec 27, 2022, 06:47 PM IST


Mla Pilot Rohit Reddy: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ విచారణకు రావాలంటూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి గతంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ విచారణ ను నిలిపివేయాలంటూ.. హైకోర్టు లో‌ రిట్ పిటిషన్ దాఖలు చేశారు రోహిత్ రెడ్డి.  బుధవారం హైకోర్ట్ లో విచారణకు  రోహిత్ రెడ్డి పిటిషన్ రానుంది. అటు ఇప్పటికే రెండు రోజులు రోహిత్ రెడ్డిని ఈడీ విచారించింది. నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో...నేడు మరో మారు రోహిత్ రెడ్డి విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News