MLA Raja Singh: డీజీపీ అంజనీ కుమార్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ

తనకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయని ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీ అంజనీ కుమార్‌కు లేఖ రాశారు. పాకిస్థాన్‌ నుంచి తనకు ఈ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. 

  • Zee Media Bureau
  • Mar 22, 2023, 01:53 AM IST

తనకు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయని ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీ అంజనీ కుమార్‌కు లేఖ రాశారు. పాకిస్థాన్‌ నుంచి తనకు ఈ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News