Munugode Bypoll: మునుగోడులో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన!

Munugode Bypoll: Amit Shah Munugode public meeting on August 21. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 21న భారీ బహిరంగసభ నిర్వహణకు బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 

  • Zee Media Bureau
  • Aug 20, 2022, 07:45 PM IST

నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 21న భారీ బహిరంగసభ నిర్వహణకు బీజేపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం 4:40 నుంచి 6 గంటల వరకు షా సభలో పాల్గొంటారు. 6:25 గంటలకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని 6:30 గంటలకు బీఎస్‌ఎఫ్‌ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు.

Video ThumbnailPlay icon

Trending News