Munugode Samarabheri : నేడు మునుగోడులో బీజేపీ సమరభేరీ.. పాల్గొననున్న అమిత్ షా

మునుగోడు బైపోల్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడు పైనే ఫోకస్ పెట్టాయి. సీఎం కేసీఆర్ శనివారం ప్రజా దీవెన పేరుతో బహిరంగ సభ నిర్వహించగా.. ఆదివారం కేద్రమంత్రి అమిత్ షా మునుగోడులో అడుగుపెట్టబోతున్నారు. 'మునుగోడు సమరభేరీ' పేరుతో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.

  • Zee Media Bureau
  • Aug 21, 2022, 03:50 PM IST

మునుగోడు బైపోల్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ప్రధాన పార్టీలన్నీ మునుగోడు పైనే ఫోకస్ పెట్టాయి. సీఎం కేసీఆర్ శనివారం ప్రజా దీవెన పేరుతో బహిరంగ సభ నిర్వహించగా.. ఆదివారం కేద్రమంత్రి అమిత్ షా మునుగోడులో అడుగుపెట్టబోతున్నారు. 'మునుగోడు సమరభేరీ' పేరుతో బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.

Video ThumbnailPlay icon

Trending News