Pawan Kalyan: గవర్నర్ ను కలవనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: విశాఖ పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పవన్ ఫిర్యాదు చేయనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ గవర్నర్ ను కలవనున్నారు. 

  • Zee Media Bureau
  • Oct 18, 2022, 01:52 PM IST

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలవనున్నారు. విశాఖలో జరిగిన పరిణామాలు, జనసేన కార్యకర్తల అరెస్టు అంశాలను ఆయనకు వివరించనున్నారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్ మెంట్ ను జనసేన నేతలు కోరినట్లు తెలుస్తోంది.   

Video ThumbnailPlay icon

Trending News