PM MODI:షింజో అబే అంత్యక్రియలకు ప్రధాని మోదీ

PM Narendra Modi: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే  మరణం పట్ల ప్రపంచ దేశాలన్ని తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అబే అంతిమ సంస్కారాలలో పాల్గొనడానికి జర్మనీ వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ.. షింజో అబేతో ఉన్న తన స్నేహపూర్వక సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Sep 27, 2022, 06:55 PM IST

Video ThumbnailPlay icon

Trending News